Home » cirme news
వివాహేతర సంబంధం మోజులో పడిన భార్య.. తన భర్తను హత్యచేసింది. ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవటమే కాక.. ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు నె�
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక�