Citizenship bill protests

    పౌరసత్వ బిల్లు: ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దాడి

    December 15, 2019 / 02:27 PM IST

    పౌరసత్వ బిల్లు(సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) ప్రకంపనలు ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నాయి. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కార్ల అద్ద�

10TV Telugu News