City bus operations in Visakhapatnam and Vijayawada resume

    రైట్..రైట్.. 6 నెలల తర్వాత ఏపీలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

    September 19, 2020 / 10:58 AM IST

    ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెల‌లుగా డిపోల‌కే ప‌రిమిత‌మైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. క‌రోనా కార‌ణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�

10TV Telugu News