Home » Civil Supply Department
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతోపాటు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవటం కూడా..
పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ..బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.