Home » Civilian Killings
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నాగాలాండ్ లోని మోన్ లో ఇవాళ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గత వారం మోన్ లో ఆర్మీ కాల్పుల్లో 14 మంది అమాయకపు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై
కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో
ఇటీవల శ్రీనగర్ లో పౌరుల హత్యల్లో ఇన్వాల్వ్ అయిన లష్కర్ ఏ తోయిబాఉగ్రవాది బషీర్ షేక్ ఇవాళ పుల్వామా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
జమ్మూ కశ్మీర్లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు.