Home » CJI Justice NV Ramana
సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విమరణ చేయనున్నారు. సుప్రింకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన విశేష సేవలు అందించారు. అయితే చివరి రోజు నూతనంగా నియమితులైన సీజేఐలతో కలిసి రమణ బెంచ్ ను పంచుకోనున్నారు. మొత్తం ఐదు కేస�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.
భారత్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ... 75 ఏళ్ల పార్లమెంట్ ప్రజాస్వా�
వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు.
హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లా కోర్టులు ఏర్పాటు చేశారు.
‘సీఎం కేసీఆర్ న్యాయవ్యవస్థకు మిత్రుడు..చేతికి ఎముక లేని వ్యక్తి’అంటూ తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో సీజేఐ ఎన్.వి.రమణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
తిరుమలలో రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, స్వాములవారిని దర్శించుకున్నారు.