CLAIMED

    Kernel Helmet: మనిషి మెదడును చదివే హెల్మెట్.. ధర రూ.3,700!

    June 18, 2021 / 07:45 PM IST

    మనిషి మెదడు ఆలోచనల ఖార్కానా. మన మెదడులో వచ్చే ఆలోచనల వేగాన్ని అందుకోవడం ఎవరివలన కాని పని. అయితే.. ఓ హెల్మెట్ మన మెదడుని చదివేస్తుంది. అమెరికాలోని కెర్నెల్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది.

    ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

    January 30, 2021 / 02:00 PM IST

    Delhi blast : ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ పేలుడుకు ప్లాన్‌ చేసి… అమలు చేసింది తామేనని జైష్ ఉల్ హింద్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బాంబ�

    ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

    November 11, 2020 / 01:49 PM IST

    Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �

    మహా పీఠం మాదే : 170 మంది ఎమ్మెల్యేల మద్దతు – శివసేన

    November 3, 2019 / 09:50 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స

    CRPF బస్ పై ఉగ్రదాడి..12మంది జవాన్లు మృతి

    February 14, 2019 / 11:06 AM IST

    కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �

10TV Telugu News