CLAIMED

  • Kernel Helmet: మనిషి మెదడును చదివే హెల్మెట్.. ధర రూ.3,700!

    June 18, 2021 / 07:45 PM IST

    మనిషి మెదడు ఆలోచనల ఖార్కానా. మన మెదడులో వచ్చే ఆలోచనల వేగాన్ని అందుకోవడం ఎవరివలన కాని పని. అయితే.. ఓ హెల్మెట్ మన మెదడుని చదివేస్తుంది. అమెరికాలోని కెర్నెల్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ…

  • ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

    January 30, 2021 / 02:00 PM IST

    Delhi blast : ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ పేలుడుకు ప్లాన్‌ చేసి… అమలు చేసింది తామేనని జైష్ ఉల్ హింద్ సంస్థ సోషల్ మీడియాలో…

  • ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

    November 11, 2020 / 01:49 PM IST

    Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా…

  • మహా పీఠం మాదే : 170 మంది ఎమ్మెల్యేల మద్దతు – శివసేన

    November 3, 2019 / 09:50 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త…

  • CRPF బస్ పై ఉగ్రదాడి..12మంది జవాన్లు మృతి

    February 14, 2019 / 11:06 AM IST

    కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో భాగంగా…

10TV Telugu News