Home » clarity
గవర్నర్ ప్రశ్నలకు గవర్నమెంట్ సమాధానం
కేంద్రంలోని బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకే కొత్తగా విపక్ష కూటమి 'ఇండియా' ఏర్పాటైందని మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాసామ్యం చచ్చిపోయిందనడానికి అది సంకేతమమవుతుందని హెచ్చరించారు
25 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నా,ఇప్పటి వరకు రోగులకు సేవ చేసిన నేను ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నా. ప్రజా సేవ చేయడమే నిజమైన రాజకీయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టా�
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత శశి థరూర్.. సొంత రాష్ట్రమైన కేరళకు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షంలో ఉన్న పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, థరూర్నే ము�
గాల్లోకి గన్ పేల్చడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ
తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది దమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు.
ఐపీఓ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. గతంలో దాదాపు 60 నుంచి 63 వేల కోట్ల రూపాయల వరకూ సమీకరించాలని భావించారు.
ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.