Home » climate crisis
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుంది ఇండియా.
నీలి రంగులో మెరిసిపోయే భూమి కళ తప్పిపోతోంది. కాంతిని కోల్పోయిన మసకబారిపోతోందని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిస్థితిపై పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన 17ఏళ్ల పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ వరుసగా రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయింది. వాతావరణ మార్పులపై ఎలాంట