Home » CLP leader Bhatti
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ద్వారా హక్కులు లేకుండా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను
శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని...సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.