ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�
బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న న�
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్టానం అధిష్టానం
అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పా
ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.
కనీస అవసరాలైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం తాయిలాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చేస్తున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. బిహార్లోనే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువత�