Home » cm chandrababu naidu
ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించబోతున్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో కూటమి శ్రేణులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణ పూర్తి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు.
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.
పవిత్రమైన ఆలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తుల ఆరాధ్య దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యవహరించారు.
చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే.
ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాగా..