Home » cm chandrababu naidu
సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు.
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ.. ఏపీ సర్కార్ ను నివేదిక కోరడం జరిగింది.
లడ్డూ ప్రసాదం అసలు కలుషితమైందా? లేదా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఇటీవల ల్యాబ్ రిపోర్టు రావడంతో దేశవ్యాప్తంగా ..
నామినేటెడ్ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్లా ఎంతకీ ఎండ్ కార్డ్ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేసే వాళ్లు నాణ్యత కూడా పాటించరని అన్నారు.
లడ్డూ కల్తీ వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వివరించారు.