Home » cm chandrababu naidu
కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.
జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. బీసీ నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను రూపొందిస్తాం.
కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాటి పటిష్టతను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. ఆ పునాదులను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ను ..
గత నెల రోజులుగా ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. గత ప్రభుత్వంలోని పలువురు పోలీస్ అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు తనను నిర్భందించి ఇబ్బందులు ..
మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 90 రోజులుగా బయట ప్రపంచానికి కనిపించకుండా తిరుగుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు.
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.