Home » cm chandrababu naidu
మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
వాయుగుండం కారణంగా ఉత్తరకోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్.
చేయగలిగింది లేక 7 రోజులు అవుతున్నా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు.
ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.
భవిష్యత్తులో విజయవాడకు వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చలు జరిపారు.
విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ను కలిసి పవన్ కల్యాణ్.. సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు.
బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా
రైల్వే ట్రాక్పై సీఎం చంద్రబాబు నాయుడు.. తప్పిన ప్రమాదం