Home » cm chandrababu
"కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలి" అని చంద్రబాబు చెప్పారు.
ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేం. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం అన్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు సభ
కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం లో జూన్ 21న నిర్వహించే ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండటంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు.
భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
నామినేటెడ్ పదవుల్లో భాగంగా 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.