Home » cm chandrababu
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
దొంగలు, నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. కానీ, ఆ రోజు నా టైమ్ బాగోలేదు. నేను కూడా నమ్మాను.
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..
ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ, అభివృద్ధిని స్పీడప్ చేస్తూనే..పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టారు.
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.
ప్రవర్తన మార్చుకోండని కొందరు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు.
ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.
హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మించడమే నా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు.
మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటామని, మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు.