Home » cm chandrababu
బనకచర్లపై చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
రెండో దశ భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. అక్కడక్కడా వైసీపీ వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు.
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.
కారు కింద మనిషి పడి చనిపోయినా పట్టించుకోలేదు, ఆయన భార్యను కూడా మ్యానేజ్ చేశారు.
చర్మకారుడిని కారు ఎక్కించుకొని ఇంటికి తీసికెళ్లిన సీఎం చంద్రబాబు
ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు.
సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డ
ఈ ప్రాజెక్ట్ ను పరిశీలించాల్సి ఉందన్న కమిటీ.. బనకచర్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.