Home » cm chandrababu
కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం లో జూన్ 21న నిర్వహించే ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండటంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు.
భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
నామినేటెడ్ పదవుల్లో భాగంగా 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్ లో చర్చించనున్నారు.
విపత్తుల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఏర్పాటునకు ఒప్పందం కుదిరిందన్నారు.
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం దేశంలోనే తొలి క్వాంటం సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది.