Home » cm chandrababu
ఇప్పటికే 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్
2050 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 3.5 మిలియన్ల జనాభాకు నిలయంగా ఉంటుందని, 35 బిలియన్ డాలర్ల GDPని కలిగి ఉంటుందని అంచనా.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే.
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని అన్నారు.
ఏపీలో కోల్డ్ స్టోరేజ్ లు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంటను ఎక్కడ ఉంచాలో కూడా తెలియడం లేదని గందరగోళమైన పరిస్థితిలో రైతాంగం ఉందని తెలిపారు.
వైసీపీ నేతల విమర్శల్ని కూటమి నేతలు ఖండిస్తున్నారు. రామానాయుడు స్టూడియో కోసం నిర్మించిన స్థలం జోలికి వెళ్లలేదని కూటమి నేతలు బల్లగుద్దీ మరి చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి !
క్యాబినెట్ లోకి తీసుకుంటామని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.