Home » cm Himanta biswa sarma
రాంచీలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్ ఛార్జ్ హిమంత బిస్వా శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది.. దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ..
రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి భార్య అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగి బహు భార్యాత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం.
మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అస్సాం సీఎం. మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటు షాక్ ఇచ్చింది అస్సాం సర్కార్.
భారత్లో మదర్సాల అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను మూసివేస్తాం అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచనల వ్యాఖ్యలు చేశారు. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 600 మదర్సాలను ఇప్పటికే మూసివేశామని ఇక మిగిలినవాటిని కూడా త్వరలోనే మూసివేస్తామ�
బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉందని అస్సోం సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. బాల్య వివాహాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
18 ఏళ్లలోపు అమ్మాయిలను వివాహం చేసుకుంటే అరెస్టులు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్�