-
Home » CM Jagan Offer For Farmers
CM Jagan Offer For Farmers
CM Jagan Offer For Farmers : ఎకరాకు రూ.30 వేలు.. రైతులకు సీఎం జగన్ సరికొత్త ఆఫర్
September 28, 2022 / 07:26 PM IST
ఏపీ సీఎం జగన్ రాయలసీమ రైతులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామన్నారు.