Home » cm jagan
సింహం సింగిల్గానే వస్తుంది
ఏపీ ప్రభుత్వం టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాలకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు పథకాలకు మొత్తం రూ. 2191 కోట్ల నిధులను సీఎం జగన్ రిలీజ్ చేశారు.
బద్వేల్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నాను.. కరోనా పరిస్థితులు, నిబంధనలు కారణంగా నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలు, అన్మదమ్ములను కలవలేకపోతున్నాను.
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై విడుదలయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు.
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరైంది
సినిమా చూపిస్తాం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ, ఎన్నికల వివాదం మాత్రం ఇంకా ముగియలేదు. ఎన్నికలలో అధ్యక్ష బరిలో..
పోలీసు అమరవీరులకు సీఎం జగన్ నివాళి