Home » cm jagan
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. జడ్పీటీసి, ఎంపీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లోనూ అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందన్నారు. హీర మండలం జడ్పీటీసీగా టీడీపీ..
మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. మంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించామని తెలిపారు.
పెన్షన్ల కోసమే రూ.1,500 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొడితే తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ అభివృద్ధి పథకాలు వివరించారు.
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.
ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..
రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా..
తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఓ మహిళ పట్ల స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు.
వివేకా కేసులో వీడిన మిస్టరీ..!
అమిత్షాకు స్వాగతం పలికేందుకు తిరుపతికి చేరిన జగన్