Home » cm jagan
మూడు రాజధానులపై అప్పుడు జగన్.! _
పలువురు ప్రముఖులు చంద్రబాబుకి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు, మానవతావాది సోనూసూద్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు.
భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. కుండపోత వానలు, వరదలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా..
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చి
చాలారోజుల తర్వాత తెలుగురాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. ఆదివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
పీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..
ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.