Home » cm jagan
కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.
సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి తిరుపతి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత
మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువ ఆధారిత పన్నుల్లో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.
నేడు ఒడిశాకు సీఎం జగన్
పెట్రో ధరల అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్రం పెట్రో ధరలు తగ్గించినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని విపక్షాలు(టీడీపీ, బీజేపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్య
'ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(ఏ) 9(ఏ) 10(ఏ) మరియు 123 సెక్షన్లను వైసీపీ ఉల్లంఘించింది. వైసీపీని రాజకీయ పార్టీగా గుర్తించకుండా రద్దు చేయాలి. వైసీపీ పూర్తిగా అవినీతి, నేరమయ కార్యకలా
ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని సీఎం జగన్ అన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా..