Home » cm jagan
చంద్రబాబు వస్తేనే గొడవలు..!
కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎవరికంటే..!
సీఎం జగన్_ సంచలన నిర్ణయం
ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం
ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని..
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా..
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్ సంక్షోభ
ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది మరో రూ.1.438.08 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే..
75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకం నగదు జమ చేయాలనీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.