Home » cm jagan
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
విజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురి పరిస�
ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏ�
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం, కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52�
విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం దేవస్థానం బోర్డుకు చైర్పర్సన్గా సంచైత గజపతి నియామకం తర్వాత ఆ సంస్థాన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సంస్థాన వారసులు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కుటుంబపరమ
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి�
సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు �
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానా�