cm jagan

    ఏపీ స్కూల్స్ విద్యార్ధులకు జగన్ సర్‌ప్రైజ్

    August 4, 2020 / 03:55 PM IST

    ఏపీలో మన బడి – నాడు నేడు రెండోదశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో భాగంగా మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు. నాడు-నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యా

    సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక : మంత్రి ఆదిమూలపు సురేశ్‌

    August 4, 2020 / 03:21 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచే ఫేజ్-2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన�

    వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం తగ్గుతోందా? జగన్ తెలిసే చేస్తున్నారా?

    August 4, 2020 / 12:42 PM IST

    ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా పేరొందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. తాను పదవులు సంపాదించుకో�

    ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆఫీసులో వాస్తు మార్పులు

    August 4, 2020 / 11:43 AM IST

    ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 3,2020) ఉదయం 11.15 గంటలకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్�

    జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

    August 3, 2020 / 06:40 PM IST

    మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా

    ‘ఈ- రక్షాబంధన్’‌ ప్రారంభించిన సీఎం జగన్… ఈ రక్షాబంధన్ ఎలా పనిచేస్తుంది?‌

    August 3, 2020 / 03:47 PM IST

    రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తా�

    సీఎం జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు

    August 3, 2020 / 10:32 AM IST

    రాఖీ పౌర్ణమి సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వ�

    మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి…అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

    August 1, 2020 / 05:29 PM IST

    మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు.1961లో తాడేపల్లిగూడెంలో ఆయన జన్మించారు. ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేశారు. 1989లో బీజేపీ�

    విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా…బాధితులకు వైద్య సహాయం అందించాలని ఆదేశం

    August 1, 2020 / 04:04 PM IST

    విశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుస�

    ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం, వెనకడుగు వేయడం వెనుక జగన్ వ్యూహం ఇదే

    August 1, 2020 / 02:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్‌.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత�

10TV Telugu News