Home » cm jagan
స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు సీఎం జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఏపీ సీఎం జగన్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయనే మాట పాతదైపోయినట్లుగా కనిపిస్తుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి. �
యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ సీఎం జగన్ కూడా నోరు విప్పారు. సోషల్ మీడియా అకౌం�
ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. జగన్ కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్
వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.