Home » cm jagan
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
కేంద్రం మూడు రాజధానుల నిర్ణయంపై అనుమతులు పంపేవరకూ వెయిట్ చేయాలనుకోవడం లేదు సీఎం జగన్. పరిపాలనా రాజధాని వైజాగ్కు మరి కొద్ది రోజుల్లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 6వ తేదీ నుంచే సీఎం జ�
మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోయినా, అనధికారికంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంత�
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.
ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్గా మార్చడం...ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు