Home » cm jagan
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ నెల గురువారం (మార్చి 26)లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించార
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది
మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూ�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం