cm jagan

    ఇంటివద్దకే ఫించన్లు : జగన్ సర్కార్ రికార్డు 

    March 1, 2020 / 10:04 AM IST

    అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్నంగా దూసుకెళుతున్నారు సీఎం జగన్. కొత్త కొత్త పథకాలు చేపడుతూ…ప్రజల ముందుకు వెళుతున్నారు. నవరత్నాలు, వైసీపీ మేనిఫెస్టోలో వెల్లడించిన విధంగా పలు హామీలను అమలయ్యే విధంగా చూస్తున్నారు. అందులో ప్రధానమైంది&nb

    ఇంటి వద్దకే పించన్లు…తెల్లవారకముందే వాలిపోయిన వాలంటీర్లు

    March 1, 2020 / 07:13 AM IST

    ఏపీ సీఎం జగన్‌ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

    2లక్షల కోట్ల మేర ఏపీ బడ్జెట్…సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత

    March 1, 2020 / 02:36 AM IST

    మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్‌ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

    ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? 

    March 1, 2020 / 01:52 AM IST

    ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?

    టీడీపీకి జగన్ కౌంటర్ : అంబానీతో భేటీ..అజెండా ఏంటీ

    February 29, 2020 / 01:37 PM IST

    ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి…ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు పోయాయి..అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే..ఈ వాదనను వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అనూహ్యంగా ప్రముఖ వ్యాపార వేత్త, రిలయెన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఏపీలో అడ�

    బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

    February 29, 2020 / 10:29 AM IST

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు

    సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుతారంటున్న లోకేష్

    February 29, 2020 / 10:09 AM IST

    ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మ�

    పోలవరంలో మేఘా పనులు : షిఫ్టుల వారీగా రోజుకు 5వేలకుపైగా కార్మికులు

    February 28, 2020 / 02:55 AM IST

    ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్‌ ఇవాళ వెళ్లనున్నారు.

    ఏపీలో విలేజ్ క్లినిక్ లు..ఉచితంగా వైద్యం

    February 28, 2020 / 02:09 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

    ఏడాది కూడా కాలేదు..అప్పుడే షురూ : జగన్ మేల్కొకపోతే భారీ నష్టం తప్పదు

    February 27, 2020 / 11:50 PM IST

    గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.

10TV Telugu News