Home » cm jagan
వైసీపీ నేతలకు లిస్టుల టెన్షన్ పట్టుకుంది.
వైసీపీ హైకమాండ్ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.
బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు, నాకు న్యాయం చేస్తాడా? ఈ ప్రభుత్వంలో ఆ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.
ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.
ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్.
జగనే బాధ్యుడు
భారీగా బుర్రా మధుసూదన్ వర్గం నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ గా మధుసూదన్ ను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
వైసీపీ ఫోర్త్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది.