Home » cm jagan
ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.
వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.
గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలిస్తోంది.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయితీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.
రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో చేరిన నేతలు.
భద్రతా బలగాల అధీనంలో కర్తవ్య పథ్ ఉంది. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్ర కోట వరకు పరేడ్ సాగనుంది.
ఏ కుటుంబంలోనైనా ఏదో ఒకస్థాయిలో విభేదాలు ఉండటం సహజమేనయినప్పటికీ, ఈ విభేదాలు ఒక స్థాయిని దాటి.. రోడ్డెక్కితేనే పెద్ద సమస్యగా మారుతుంది.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.