Home » cm jagan
అన్న జగన్ను ఏకంగా 'జగన్రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
వచ్చే రాజ్యసభ ఎన్నికల టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
గతంలో నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని.. లేకుంటే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్.
మంత్రి గుమ్మనూరు జయరాం మొదటి సారి సీఎం బహిరంగ సభకు హాజరుకాలేదు
ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ..
బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో భేటీ కావడం, జిల్లాల వారీగా ఖాళీలను సేకరించడంతో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వీకరించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని.. టైం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకు వస్తామ�
అంగన్వాడీలు ప్రభుత్వంపై చేస్తున్న సమ్మె విరమించడంతో టెర్మినల్ చేస్తూ వచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.