CM Jaganmohan

    కరోనా ఎఫెక్ట్ : ఏపీలోనూ అన్నీ బంద్..గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

    March 15, 2020 / 07:37 AM IST

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగ�

10TV Telugu News