Home » CM Jagna
ఉండవల్లి శ్రీదేవి.. వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్ధానం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంద
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �
సీఎం జగన్ పై టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు మరోసారి మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదాని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..తన మంత్రులతోను…ఎమ్మెల్సీలతోను జగన్ ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టించారనీ అసెం�