cm kcr demands bharata ratna to pv narasimha rao

    పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

    September 8, 2020 / 12:04 PM IST

    భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ �

10TV Telugu News