Home » cm kcr in yadadri
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం వచ్చింది.