-
Home » .CM KCR Serious
.CM KCR Serious
CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?
మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన పట్ల తీరుపట్ల తీవ్ర స్థాయిలో �
BJP on KCR: కేంద్రం ఎక్కడా చెప్పలే..!
కేంద్రం ఎక్కడా చెప్పలే..!
CM KCR : గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా రద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో గంజాయి సాగుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై గంజాయి సాగు చేసేవారికి రైతు బంధు, రైతు బీమా కట్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
Etela Rajender : ఈటలపై భూ దందా ఆరోపణలు..సీఎం కేసీఆర్ సీరియస్
మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూ దందా ఆరోపణలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.
కరోనా వైరస్ : ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? సీఎం కేసీఆర్ సీరియస్
తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినా…ప్రజలు వినిపించుకోకపోవడంతో తీవ్రంగా రెస్పాన్ అయ్యారు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? వారి వారి నియోజకవర్గాలకు వెంటనే