Home » cm kcr warning
టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
కొనుగోలు చేయకపోతే..ఆ ధాన్యాన్నే బీజేపీ కార్యాలయాలపై పోస్తామని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు దాక రైతుల కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.