Home » CM KCR
ప్రధాని మోడీ పాలనలో దేశానికి ఏడేళ్లలో ఏంచేసింది?అంశంపై కేసీఆర్ బహిరంగ సవాల్ ను నేను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నానని..చర్చకు నేను సిద్ధం అని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.
తెలంగాణలో ఏదైనా జరగొచ్చంటూ బీజేపీ రామచంద్రరావు వ్యాఖ్యలు
వ్యతిరేకంగా ఏకమవ్వటానికి ప్రాంతీయ పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం కేసీార్ త్వరలోనే సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎంలతో భేటీ కానున్నారు.
ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో త్వరలో పెనుమార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు?
త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని..
విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి..
మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.