Home » CM KCR
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
విదేశాల్లో చదువుకునే పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదేనని తెలిపారు. ఆరేడు ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మీ అందరికీ తెలుసన్నారు.
ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు..
ప్రాంతీయ పార్టీల చదరంగం
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా..
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
సీఎం కేసీఆర్_తో మాకు విభేదాలు లేవు
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు అనవసరం. వ్యవసాయ బోర్లకు మీటర్ల వల్ల రైతులకు ఒక్క రూపాయి నష్టం కూడా ఉండదు. జగన్ ఆధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది..