Home » CM KCR
తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్ట్ కాళేశ్వరం
దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.
ఇలాంటి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ టన్నెల్ దగ్గర పూజలు నిర్వహించారు కేసీఆర్. ఆ తర్వాత పంప్హౌస్లోని మోటర్లను ఆన్చేసి.. గోదావరి జలాల్ని రిజర్వాయర్లోకి విడుదల చేశారు. అనంతరం గోదారమ్మకు..
తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.
10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు.
ప్రారంభానికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ సిద్ధం
టీఆర్ఎస్ జాతీయబృందంపై CM కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలో నటుడు..రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు
మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.