Home » CM KCR
బీజేపీ ఎమ్మెల్యేలు(Raja Singh) అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.
నూతన AIIMS సంస్థలను ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలలను/సంస్థలను ఆధునిక కాలానికి, అవసరాలకనుగుణంగా అభివృద్ధి పరచడం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం రెండు ముఖ్య లక్ష్యాలన్నారు.
దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...
రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు
తెలంగాణాలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిసారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభిస్తున్నారని, ఇది నిజంగా గవర్నర్ ను అవమానించడమే అంటూ రాజాసింగ్ మండిపడ్డారు