Home » CM KCR
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది.
హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేసినట్టు నిర్మాతలు తెలిపారు.
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు..!
ప్రత్యామ్నాయ పంటలు వేయండి!
బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు.
ఒమిక్రాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేసిన అనంతరం హోమ్ క్వారంటైన్లో ఉంచేలా ప్రభుత్వం చర్యల
సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేంద్రం ధాన్యం కొనమని చెప్పడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.