Home » CM KCR
కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
కేంద్రంతో మరో కొట్లాటకు సిద్ధమైన టీఆర్ఎస్!
రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ సమస్యలతో పాటు ట్రైబ్యునల్ అంశంలో సీరియస్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టులపై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.