Home » CM KCR
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
బండి సంజయ్కు కేసీఆర్ వార్నింగ్
పంజాబ్లో కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు..?
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 18న మహాధర్నా చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి..
ఛాన్స్ ఎవరికో
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. రేపు (నవంబర్ 16,2021) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన..
తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో..
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.