Home » CM KCR
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక కసరత్తులో ఉన్నారు. ప్రగతి భవన్ వేదికగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్ తో పాటు, మంత్రి హరీశ్ రావు ద్వారా పలువురిని....
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
కేసీఆర్ కు మూడు వారాలు సమయం ఇస్తున్నాను..ఆఖరి గింజ వరకు కొనాలి...లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ టైం వేస్ట్ చేయడు.. టైం పాస్ చేస్తాడ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..
కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నవంబర్ 10,11 తేదీల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ పర్యటించనుండగా అనూహ్యంగా పర్యటన రద్దు అయ్యింది.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది.
గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు.
వరి కొనుగోళ్లపై వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో ధర్నా